Tag అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి

అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: శ్రావణ మాసం బోనాలు ఉత్సవాల్లో అమ్మవారిని ఘనంగా పూజించడంతో అందరికీ మంచి జరుగుతుందని ఎన్‌ఎంఆర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం  మందుమూల ఐదుగుళ్ల పోచమ్మ జాతరకు నీలం మధుముదిరాజ్‌ హాజరవడంతో ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక…