అభివృద్ధి చేశా ఆదరించండి -మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 12: ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేకం హామీలను నెరవేర్చడం జరిగిందని, ఒక సారి నేను చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ బాలాజీ…
