అనర్హులకు దళిత బంధు కేటాయిస్తూ పేద ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ధనవంతులకు భూస్వాములకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు దళిత బంధు ఇస్తున్నారు తప్ప అర్హులైన పేద ఎస్సీలకు ఇవ్వడం లేదని గొట్టిముక్కుల గ్రామ ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలో గతంలో ప్రభుత్వ భూములు పొందిన వారికి డబ్బులు ఉన్నవారికి ధనవంతులకు భూస్వాములకు పార్టీ నాయకులకు…
