అధిష్టానం నిర్ణయమే ఫైనల్
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయమని ఆయన నిర్ణయానికి కట్టుబడి ప్రతి బి ఆర్ ఎస్ కార్యకర్త పనిచేస్తామని కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, బి ఆర్ ఎస్ కడ్తాల మండల అధ్యక్షుడు కంబాల పరమేష్ అన్నారు. సోమవారం వారు…
