అజ్ఞానంలో ఉన్న మానవాళికి జ్ఞానోదయాన్ని కల్గించిన జ్ఞాన జ్యోతి శ్రీశ్రీశ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 24: అజ్ఞానంలో మగ్గిపోతున్న మానవాళికి జ్ఞానోదయాన్ని కల్గించిన జ్ఞాన జ్యోతి వీర బ్రహ్మేంద్రస్వామి అని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 415వ జయంతి మహోత్సవం సందర్భంగా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లోని వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి ఉప్పల్ …
