అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులుగా ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్
మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 10: అఖిల భారత యాదవ రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా ఏంఏంసి కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ నియమితులైనారు. గురువారం జరిగిన అఖిల భారత యాదవ మహాసభ రంగా రెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ కు జిల్లా అధ్యక్షులు బర్ల జగదీశ్ యాదవ్ నియామక…
