అంగరంగ వైభవంగా విగ్రహాల తరలింపు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: సిద్దిపేటలోని చర్విత మెడోస్ లో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కల్పతరువుగా మారనుందని దత్తక్షేత్రం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కుప్పా శ్రీపాద శర్మ అన్నారు. నంగునూరు మండలం క్షేత్ర రాంపూర్ లోని శ్రీపాద శ్రీవల్లభ దత్తక్షేత్రం నుండి స్పటిక లింగం, దత్తాత్రేయ స్వామి విగ్రహాలు దత్త…
