అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం అంగన్వాడి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 12వ రోజు సమ్మె సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ పూలమల వేసి మోమొరండం ఇచ్చి అక్కడి నుండి…
