కాంగ్రెస్ కోసం సైనికుల్లా పనిచేయాలి

– బీఆర్ఎస్, బీజేపీలకు అధికారం కల్ల – నాగర్ కర్నూలు కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే సైనికుల్లా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీలు అధికారంలోకి రావని జోస్యం చెప్పారు.…
