హంగు ఆర్భాటంతో నామినేషన్ దాఖలు చేసిన మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి గురువారం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇబ్రహీంపట్నంలో ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో తమ నాయకులపై,కార్యకర్తలపై రాళ్లదాడులకు పూనుకున్నారని ఆయన ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప…
