సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కౌన్సిలర్ కమటం రాధమ్మ
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు బి.సి కాలనీ, సంకటోనీపల్లిలో టి యు ఎఫ్ ఐ డి సి నిధుల నుంచి రూ. 30 లక్షలతో 340 మీటర్ల వరకు చేపట్టుతున్న సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ రాధమ్మ వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ ల తో కలిసి ప్రారంభించారు.…
