వైఎస్ఆర్ టిపి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమెల్యే అభ్యర్థిత్వానికి లోటస్ పాండ్ పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యనేతలకు ధరఖాస్తును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గం సభ్యులు తాళ్ళ అఖిలేష్ గౌడ్ అందజేశాడు.ఈ సందర్బంగా తాళ్ళ అఖిలేష్ గౌడ్ మాట్లాడుతూ,పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధరఖాస్తు పరిగణలోకి తీసుకొని టికెట్…
