Tag రసం పీల్చే పురుగుల నుండి పత్తి పంటలను కాపాడుకోవాలి

రసం పీల్చే పురుగుల నుండి పత్తి పంటలను కాపాడుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : రైతులు వేసుకున్న పత్తి పంటలలో రసం పీల్చే పురుగుల బారిన పడకుండా పత్తి పంటను కాపాడుకోవాలని ఆమనగల్లు మండల వ్యవసాయ అధికారిని అరుణకుమారి కోరారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి, గౌరారం, పోలేపల్లి, గ్రామాల్లో వానకాలం వేసిన పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న మొదలగు పంటలు పరిశీలించారు. పత్తిలోమొక్కలు…