మహిళా సంఘం భవన నిర్మాణం ఏర్పాటుకు ఎమ్మెల్యే కు వినతి
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో మహిళా సంఘం సభ్యులకు సమావేశ భవనాన్ని మంజూరు చేసి భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, ఎంపిపి తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ లు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ…
