Tag మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన యాదగిరి

మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్-బిఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 20: జల్ పల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చాను, మరోసారి అవకాశం ఇస్తే, కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది చేసి చూపిస్తానని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గత ఐదు ఏళ్ల క్రితం జల్ పల్లి మున్సిపాలిటీ పూర్తిగా చెత్త చెదారం, మురుగు నీరు…

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసారు. గురువారం ఉదయం లెనిన్ నగర్ కట్ట మైసమ్మ ఆలయం ముందు బిఅర్ఎస్ పార్టీ  ప్రచార రథాలను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి, తిరిగి వెళ్తుండగా బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్…

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన యాదగిరి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 19: మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని  కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి ధర్మకర్తగా నూతనంగా నియమితులైన మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ శ్రీ సాయి కృపా నగర్ కాలనీ నివాసి మేకల యాదగిరి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి శనివారం…