భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : తాండూరు రూరల్ సీఐ రాంబాబు
తాండూరు, ప్రజాతంత్ర, జులై 23 : భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు రూరల్ సీఐ రాంబాబు సూచించారు. భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న వాగులు, చెరువులు, వంకల వద్దకు వెళ్లే ప్రయత్నం చేయోద్దని అన్నారు. ఈ సందర్భంగా సిఐ రాంబాబు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం సంగెంకలాన్ లో వాగుదాటే ప్రయత్నం…
