అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో పావుగా మారిన మోడీ
ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : అగ్రవర్ణాలు పన్నిన కుట్రలో ప్రధాని మోడీ పావుగా మారారని బీసీ రాజ్యాధికార సమితి జాతీయ అధ్యక్షులు దాసు సురేశ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11 వర్ధంతి సందర్భంగా జలదృశ్యం వద్దగల బాపూజీ విగ్రహం వద్దకు చేరుకొని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు…