Tag బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా అనూహ్యరెడ్డి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : భారతీయ జనత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు, తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్‌ జి.అనూహ్యరెడ్డి నియమితులైయ్యారు. ఈమేరకు నియమాక పత్రాన్ని సోమవారం పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అనూహ్యరెడ్డికి అందజేశారు. కోవిడ్‌ సమయంలో అన్ని వర్గాల…

మహేశ్వరంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 10: స్వతంత్ర అమృత మహోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 13 నుంచి 16 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను మహేశ్వరం నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీజేపీ ఏంఏంసి…