బిసి రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలని, త్వరలో జరుపబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీసీ డిమాండ్లపై సోనియా గాంధీని…
