ప్రాజెక్టు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: భారీ వర్షాలతో ప్రాజెక్టులు పొంగిపొర్లుతుండడంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనందు అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు, కోట్ పల్లి ప్రాజెక్టులను, వాగులను సందర్శించి,…
