Tag ప్రధాని మోదీ చిత్రపటానికి క్షిరాభిషేకం

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షిరాభిషేకం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి తలకొండపల్లి మండలం కేంద్రంలో బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్ధాల సమస్యకు…