ప్రజా పాలనను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమం శనివారం సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యతిధిగా మండల ప్రత్యేక అధికారి శివప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన…
