Tag ప్రజల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్సే

ప్రజల అభ్యున్నతికి పాటుపడేది బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజల అభ్యున్నతికి పాడుపడతారని ప్రజల సంక్షేమం అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తలకొండపల్లి మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని వెల్జాల్ గ్రామంలో కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల…

ప్రజల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్సే

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని, ఈ సారి బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, అటు మోదీ, ఇటు కేసీఆర్‌ పాలనుకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ఎల్బి…