పేదోడి భూమిపై పెద్దల కన్ను
పోలీసుల అండతో విలువైన భూ ఆక్రమణ గిరిజన రైతుపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపు మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 22 : మహేశ్వరం మండలం మొహబ్బత్ నగర్ గ్రామానికి చెందిన కేతావత్ రవి అని గిరిజన రైతుకు చెందిన ఏడున్నర గుంటల విలువైన భూమిపై పెద్దల కన్ను పడింది. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ…
