Tag పార్టీ నాయకుల

పార్టీ నాయకుల,కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పరువు తీయొద్దు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 22 :పార్టీ నాయకుల,కార్యకర్తల భావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పరువు తీయొద్దని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి శేఖర్ గౌడ్ (మామ) సూచించారు.నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విషయం శనివారం ప్రజాతంత్ర దినపత్రికలో వచ్చిన’ఇష్టం వచ్చినట్లు నియామాకాలు చేపట్టవద్దు’అనే వార్తకు ఆయన స్పందిస్తూ,ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉంటే ఏమన్నా తప్పులు…