Tag పారదర్శకంగా డబల్ ఇండ్ల ఎంపిక

పారదర్శకంగా డబల్ ఇండ్ల ఎంపిక

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 2:ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి . ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడతగా 500 మందిని డబల్ బెడ్ రూమ్స్ ఇండ్లు లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. దానిలో భాగంగా ఈ రోజు లబ్ధిదారులకు ఎల్.బి.నగర్ సర్కిల్ కార్యాలయంలో మంజూరు అయిన వారికి ప్రతాప్ సింగారం వరకు వెళ్ళడానికి బస్…