పల్లెల్లో నిరంతర వైద్య సేవలు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పిహెచ్ సి సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం..రుద్రారం, భానూర్, లక్డారం గ్రామాలలో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…
