నేడు మహేశ్వరానికి మంత్రి హరీష్ రావు రాక
మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: మహేశ్వరంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రి భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు గురువారం మధ్యాహ్నాం రెండుగంటలకు ప్రారంభించనున్నట్లు ఎంపీపీ రఘుమారెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నట్లు…
