Tag నాయకులు

ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు ప్రజల

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 29: కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు ప్రజల గొంతుకగా ప్రశ్నించాలని,అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.కందుకూరు మండల కేంద్రంలోని సామ నరసింహ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన విజయోత్సవ సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్…

You cannot copy content of this page