నాడు మూసివేతలు నేడు ప్రారంభోత్సవాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా పారిశ్రామిక రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం పటాన్ చెరు మండలం పాటి…
