దిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటే: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
జుక్కల్/కల్వకుర్తి, ప్రజాతంత్ర,నవంబర్ 25 : రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం జుక్కల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ…
