ఘనంగా పత్రీజీ స్మృతి స్మరణోత్సవం
ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 24 : ధ్యాన గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రీజీ ధ్యాన జగత్తు కోసం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్ర సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద పత్రీజీ స్మృతి స్మరణోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యేతో…
