Tag గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానం పెంపొందించుకోవాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కోటి రూపాయల పైచిలుకు నిధులతో నిర్మాణం చేపట్టిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుశీల్ కుమార్…