గడి మైసమ్మ బోనాల పండుగలో అమ్మవారికి మంత్రి హరీష్ రావు మొక్కులు
సిద్ధిపేట, ప్రజాతంత్ర,జూలై 23: గడి మైసమ్మ ప్రజలందరినీ చల్లంగా చూడు తల్లి. అంటూ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అమ్మవారికి మొక్కుకున్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని, ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ కాలం తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో…
