కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మైనారిటీలు మద్దతు ఇవ్వాలి

తాండూరు, ప్రజాతంత్ర నవంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం మైనార్టీల మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మైనారిటీలను కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ తో కలిసి పట్టణంలోని పోలవరం మైనార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి వారితో…