కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మేడ్చల్ ప్రజాతంత్ర అక్టోబర్ 18 : మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి వారి కుమారుడు జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి లు బుధవారం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రతాపసింగారంలోని ఆయన ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా…