కక్ష సాధింపు చర్యలను మానుకుని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలి

కక్షపూరితంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన నమ్మక ద్రోహులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: కక్ష సాధింపు చర్యలను మానుకొని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలని కక్షపూరితంగా వ్యవహరించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని…