ఓటమి భయంతోనే రైతు రుణమాఫీ
కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది ఇండియా కూటమి ద్వారానే దేశానికి మంచి రోజులు తిరగబడదాం… తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం గాంధీ భవన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 15: కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.…
