ఎల్లమ్మ తల్లి కృపతో ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిమహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: మావురాల ఎల్లమ తల్లి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండలని రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో కరోళ్ల యశోద చంద్రయ్య ముధిరాజ్ లు పురాతనమైన ఆలయాన్ని…