Tag అలరించిన శ్రీ కృష్ణ రాయభారం పౌరాణిక పద్య నాటకం

అలరించిన శ్రీ కృష్ణ రాయభారం పౌరాణిక పద్య నాటకం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 10 : శ్రీ రామాంజనేయ నాట్య కళామండలి రాచులూరు ఆధ్వర్యంలో ఆ గ్రామ సర్పంచ్ పులిగిల్ల శ్రీనివాసచారి ప్రోత్సాహంతో సోమవారం రాత్రి కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకమును ప్రదర్శించారు.దుర్యోధనుడి ఏక పాత్రభినయం,పడక సీను చూపరులను కనువిందు చేసింది.కళామండలి వారు నాటకం ప్రదర్శించే…

You cannot copy content of this page