Tag అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ సుధీర్ రెడ్డి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13:   మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో  భూగర్భ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా, సుమారు 17 లక్షల రూపాయల డ్రైనేజి అభివృద్ధి పనులకు బుధవారం   ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ.

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర, ఆగస్టు 28: ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఏ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్  డివిజన్ పరిధిలోని మయూరి నగర్, టి ఎన్ నగర్, రెడ్డి  కాలనీలలో రూ.87. 00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం తో …

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్ర1జాతంత్ర జులై 31 : లింగోజిగూడా డివిజన్ నందు గతంలో మూడు కోట్ల 16 లక్షలు రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా ఈ రోజు మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు కలిసి పలు శంకుస్థాపన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.దానిలో…