అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర అక్టోబర్ 3 : హస్తినాపురం డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీల యందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దాదాపు 5 కోట్ల 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా నేడు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి …