అంబేద్కర్ వాదులనే అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : అంబేద్కర్ వాదులను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మెజారిటీ దళిత బహుజన ఓటర్ సమాజంపై ఉందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. డిబిపి తరుపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యుర్థులు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు హిమాయత్నగర్ పార్టీ…
