Category అంతర్జాతీయం

అఫ్ఘాన్‌లో తాలిబన్ల ఘాతుకం… విద్యార్థినులపై కొరడాతో దాడి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. విద్యార్థినులపై ఓ తాలిబన్‌ అధికారి కొరడాతో విరుచుకుపడ్డారు. ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లో బాదక్షన్‌యూనివర్శిటీ వెలుపల ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమను యూనివర్శిటీలోకి అనుమతించాలంటూ బురఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు యూనివర్శిటీ గేటు వెలుపల నిరసన…

ఎలన్‌ ‌మస్క్ ‌చేతికి ట్విట్టర్‌

‌సిఇవో పరాగ్‌ అగర్వాల్‌ ‌తొలగింపు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ ‌యాజమాన్య బాధ్యతలను ఎలన్‌ ‌మస్క్ ‌గురువారం చేపట్టారు. ఈ కంపెనీని తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించినవారిని ఆయన తొలగించారు. సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, ‌లీగల్‌, ‌పాలసీ అండ్‌ ‌ట్రస్ట్ ‌విభాగం అధిపతి విజయ…

చైనాలో మళ్లీ పెరుగుతున్న కొత్త కొరోనా కేసులు

వరుసగా మూడోరోజు వేయి కేసులు నమోదు ఆంక్షలను కఠినం చేసిన డ్రాగన్‌ ‌దేశం చైనాలో గురువారం వరుసగా మూడో రోజున కూడా 1000కి పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మధ్య చైనాలోని వూహాన్‌ ‌నగరం నుంచి వాయవ్యంలోని షినింగ్‌ ‌నగరం వరకు కొవిడ్‌ ఆం‌క్షలను రెట్టింపు చేశారు. అక్కడ కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు దిగులుగా…

రుషి సునాక్‌ ‌మావాడే

పాక్‌లోనూ హర్షాతిరేకాలు రిషి సునాక్‌ ‌బ్రిటన్‌ ‌ప్రధానమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్థాన్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సునాక్‌ ‌తాత, మామ్మ అవిభాజిత భారతదేశంలోని గుజ్రన్‌వాలా నగరంలో జన్మించారు. ఇప్పుడా నగరం పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ‌రాష్ట్రంలో ఉంది. దీంతో రిషి సునాక్‌ ‌తమ వాడని ప్రకటించాలంటూ పాకిస్థాన్‌లోని నెటిజన్లు పాక్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు. రిషి తాత రాందాస్‌…

‌బ్రిటన్‌ ‌ప్రధానిగా భారత సంతతి రుషిసునాక్‌

28‌న ప్రమాణ స్వీకారం మోర్తాంట్‌ ‌తప్పుకోవడంతో రుషికి మార్గం సుగమం భారతీయ సంతతి వ్యక్తి ఎన్నిక కావడంతో సర్వత్రా హర్షం ఎట్టకేలకు బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి పదవికి రుషి సునాక్‌ ఎన్నికయ్యారు. ప్రిన్స్ ‌ఛార్లెస్‌ను కలుసుకున్‌ ‌తరవాత ప్రధానిగా సునాక్‌ ‌పేరును ఆయన ప్రకటిస్తారు. అయితే ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు ఇప్పటికే మార్గం సుగమం…

నైజీరియాలో వరదల బీభత్సం

వరదల కారణంగా 600 మందికి పైగా మృత్యువాత న్యూ దిల్లీ, అక్టోబర్‌ 19 : ఆ‌ఫ్రికా దేశం నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆదేశం జలమయమైంది. వరదల కారణంగా ఇప్పటివరకు 600 మందికి పైగా చనిపోయారు. ఇండ్లు కొట్టుకుపోవడం, నీట మునగడంతో దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దశాబ్ద…

జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌

‌స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌ ‌బహుమతి లభించింది. నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అంతరించిన మానవ జాతుల విశ్వ జన్యురాశి, మానవ పరిణామానికి సంబంధించి ఆయన చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయనున్నారు. వైద్య రంగంలో నోబెల్‌ ‌బహుమతిని అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా…

ఫుట్‌బాల్‌ ‌స్టేడియం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ

తొక్కిసలాట ఘటనలో 174కు చేరిన మృతుల సంఖ్య.. ఐసియూలో పలువురికి చికిత్స ఇం‌డోనేషియాలో ఫుట్‌బాల్‌ ‌స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది ప్రాణాలు కోల్పోగా పలుఉవరు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన అనంతరం 127 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా.. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 174కు పెరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్య బృందాలు…

కొనసాగుతున్న రూపాయి పతనం

రూ.81.52 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్‌ అమెరికా ఫెడ్‌ ‌ప్రభావమేనని అంచనా ముంబై, సెప్టెంబర్‌ 26 : ‌రూపాయి పతనం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా రేట్ల పెంపుతో ఊపందుకున్న పతనం ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలతో కొనసాగుతోంది. సోమవారం…