Category Uncategorized

శ్రీ‌వాణి ట్రస్ట్ ‌విరాళాలపై ఆరోపణలు శోచనీయం

ఆడిటర్లతో సక్షించుకోవచ్చన్న ఇవో నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్న టిటిడి తిరుమల, జూన్‌ 20: శ్రీ‌వాణి ట్రస్ట్ ‌విరాళాలపై ఆరోపణలను టిటిడి ఇఒ ధర్మారెడ్డి తిప్పికొట్టారు. రాజకీయ ఆరోపణలు చేస్తున్నవారు తన ఆడిటర్లను తీసుకొని రావాలని సవాల్‌ ‌చేశారు. ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.860 కోట్ల విరాళాలు వచ్చాయని, ట్రస్ట్‌కు అందించిన విరాళాలతో 2445 ఆలయ…

కేదార్‌నాథ్‌ ఆలయ ఘటన విచారణకు ఆదేశించిన ఆలయ కమిటీ

డెహ్రాడూన్‌, ‌జూన్‌ 20 : ఉత్తరాఖండ్‌లోని హిమా లయాల్లో వెలసిన కేదార్‌ ‌నాథ్‌ ‌ధామ్‌ ఎం‌తో పవిత్ర మైనది. గత కొన్ని రోజులుగా కేదార్‌ ‌నాథ్‌ ఆలయానికి సంబ ంధించిన ఏదో ఒక వార్త సోషల్‌ ‌డి యాలో చర్చ నీయా ంశమ వుతోంది. తాజాగా పవిత్ర కేదార్‌ ‌నాథ్‌ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ…

జయశంకర్‌ ‌సార్‌ ‌కొనసాగించిన విలువలు,ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ…?

‘‘‌తెలంగాణ వచ్చినంక కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఉద్యమ నాయకునిగా చెప్పుకునే కేసీఆర్‌ ‌నోరు విప్పకపోవడంలో అంతర్యం ఏమిటి.? దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తారా.! క్రిష్ణా జలాలలో వాటా కోసం ఎందుకు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం పై,కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేపట్టడం లేదు. తెచ్చుకున్న తెలంగాణ కు అర్థమేమిటి.? జయశంకర్‌ ‌సార్‌ ‌కెసిఆర్‌ ‌లాగా మౌనంగా ఉండి…

‌ప్రభుత్వం నన్ను వేదనకు గురి చేస్తుంది..!

నా ఫోన్‌ ‌టాప్‌ ‌చేస్తున్నారు.. :  మా భూమి దర్శకుడు బి. నరసింగరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ చిత్రానికి ప్రపంచ గౌరవం తెచ్చిన దర్శకుడు బి. నరసింగరావు ఇటీవల కేటీఆర్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే! నలభై రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా ఇవ్వవా? ఎక్కడ పుట్టిన కమలాలు మీరు అంటూ తీవ్రంగా…

నేడు విద్యాదినోత్సవం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా… రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు ఘనంగా ప్రభుత్వం జరపనున్నది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్ర…

‌ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం

హైదరాబాద్‌, ‌జూన్‌ 19 : ‌విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావితరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని తెలంగాణ ప్రభుత్వ ఆశయం…ఆలోచన. విద్యా ర్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో…

‌దశాబ్ది కాలంలో విద్యాభివృద్ధి జరిగింది కానీ…!

ఒక సమాజం ఆధునికత వైపు పరుగులు తీయలన్నా,పోటీ ప్రపంచంలో నిలబడలన్నా తననుతాను ఎప్పటికప్పుడు సంస్కరిం చుకోవాలి, మారుతున్న కాలానికి అనుగు ణంగా మారుతూ ఉండాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే ఉండాలి.దానికంతటికి వారధి విద్యా.విద్యా బోధనలో కీలకం మాధ్యమం.ప్రాచీన కాలంలో సంస్కృతం ,మధ్యయుగంలో పర్షియన్‌,అరబిక్‌ ఆధునిక కాలంలో ఆంగ్ల మాధ్యమం విద్యాలో  క్రియాశీలక పాత్ర పోషించాయి,…

తెలంగాణ పచ్చబడ్డది

బీడువారిన రాష్ట్రాన్ని తొవ్వకు తెచ్చుకుంటున్నం హరితం 7.7 శాతం పెరిగి గ్రామాలు పచ్చగున్నయి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ అని పేపర్లో రావడం సంతోషం కలిగించింది కాళేశ్వరంతో పాటే పాలమూరూ పూర్తయ్యేది కాంగ్రెస్‌ ‌నేతలు కోర్టుకు వెళ్లడంతోనే ఆలస్యం త్వరలో జంటజలాశయాలకు గోదావరి జలాల తరలింపు త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత నాది…

కార్పొరేట్ శక్తుల కోసం… ప్రభుత్వ విద్యను బలిపెడుతూ ఉత్సవాలా..!

చారిత్రకంగా తెలంగాణ చదువులో అడుగులు పడలేకపోయాయి.నిజాం పాలన, పోలీస్ యాక్షన్ అనంతరం విద్యా ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలోనే విశాలాంధ్రలో భాగం కావడం తెలంగాణ చదువులకు ఒక విషాదంగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ రంగంలో విద్య పూర్తిగా బలహీన పడడం మరోవైపు వ్యాపార విద్య ప్రవేశించి బలోపేతం కావడం జరిగిపోయినాయి. తెలంగాణ ఉద్యమం చదువుల విషయంలో సంపూర్ణ మార్పులు…