Category Uncategorized

మేడిగడ్డ తండా  గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై బాల్ రామ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  శాంతియూత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అమనగల్లు ఎస్సై బాల్ రామ్ నాయక్ కోరారు. అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా, శంకర్ కొండ తండా గ్రామపంచాయతీ ల మధ్య ఉన్న కత్వా వాగు చెరువు దగ్గర గణేష్ నిమజ్జనం ఏర్పాటు పనులను శనివారం ఉపసర్పంచ్ మల్లేష్, గ్రామ యూవ నాయకుడు…

సంకటోనిపల్లి వినాయకునికి ఆమనగల్లు ఎస్సై ప్రత్యేక పూజలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  గణేష్ నవరాత్రోత్సవాలా భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 8వార్డు సంకటోనీపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన వినాయకునికి ఆమనగల్లు ఎస్సై బలరాం, కౌన్సిలర్ కమటం రాధమ్మవెంకటయ్య దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ…

గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: వినాయక నవరాత్రులు పురస్కరించుకొని అమీన్ పూర్ మండలం, అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు.అనంతరం పటేల్ గూడ…

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల కోసం

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకోవద్దు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్ని పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణి మంత్రి చొరవతో ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు జడ్పిచైర్మెన్ తీగల అనితారెడ్డి. కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 23 : ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకోకుండా పిల్లల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికోసం…

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షిరాభిషేకం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి తలకొండపల్లి మండలం కేంద్రంలో బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్ధాల సమస్యకు…

మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ప్రశాంతంగా జరుపుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  ప్రశాంత వాతావరణంలో మిలాద్ ఉన్ నబీ (మహమ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే ర్యాలీని ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ శాంతియుతంగా జరుపుకోవాలని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం కోరారు. శనివారం ఆమనగల్లు ఎస్సై బలరాం  ఆధ్వర్యంలో ఆమనగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం…

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  కడ్తాల మండలంలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఇది కుటుంబాలకు 10 వేల ఆర్థిక సాయం అందించారు. కడ్తాల మండల కేంద్రానికి చెందిన మాదారం నవీన్ మృతి చెందారు. అదేవిధంగా రావిచెడు…

ఆమనగల్లులో 13వ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  అంగన్వాడీ టీచర్స్ ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయ సమీపంలో చేస్తున్న నిరోధిక సమ్మె శనివారంతో 13వ  రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె సందర్భంగా పలువురు మాట్లాడుతూ  అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,వేలు  పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత పలు సౌకర్యాలు…

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు

తాండూరు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : తాండూరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లొల నరసింహులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో పలు మండపాలో ప్రతిష్టించిన గణనాథుల ఐదు రోజులపాటు ప్రత్యేక…