Category Uncategorized

దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 :  తలకొండపల్లి మండలం మాధాయపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలో భాగంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన యజ్ఞ కార్యక్రమాలో పాల్గొని  అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు  శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో…

దుర్గామాతకు పూజలు చేసిన ఆచారి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం కడ్తాల మండలం చల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గమాత అమ్మవారిని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టీ. ఆచారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర నాయకులు కండే హరిప్రసాద్, బిజెపి ముఖ్యనాయకులు, గ్రామ ప్రజలు తదితరులు…

కాంగ్రెస్ బిజెపి పార్టీల ప్రలోభాలకు మోసపోవద్దు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: కాంగ్రెస్ బిజెపి పార్టీల ప్రలోభాలకు మోసపోవద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజలకు సూచించారు ఎన్నికల శంఖారావం లో భాగంగా గురువారం పెద్దముల్ మండలం గుట్లపల్లి లో నిర్వహించిన ఎన్నికల శంకరావ సభలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలో ప్రలోభాలకు మోసపోవద్దని అభివృద్ధిని చూసి…

దుర్గామాతను దర్శించుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: జగదేవపూర్ మండల పరిధిలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో దుర్గ యుత్, గ్రామ పెద్దల ఆశీస్సుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యతిధి గా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కేశి రెడ్డి రవీందర్ రెడ్డి, రాష్ట్ర బిసి రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు హాజరైనారు.…

బతుకమ్మతో ప్రజల బాగుండాలి

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 19:  ఈ విజయదశమికి ప్రారంభమైన బతుకమ్మ పండుగతో ప్రజల బ్రతుకులు బాగుపడాలని దుర్గామాతను కోరుకుంటున్నట్టు షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం స్థానిక బుగ్గారెడ్డి గార్డెన్ లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాలకు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్,…

నేను ఉన్నాను.. మీ బాధలు విన్నాను 

మీ కష్టాలు స్వయంగా చూస్తున్నాను  మినీ ఇండియాలో సమస్యలు తీష్ట వేశాయి సమస్యల పరిష్కారానికి నాది పూచీ ఒక్కసారి గెలిపించండి మీకు సేవ చేస్తా ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు నీలం మధు ముదిరాజ్ నాలుగవ రోజు కొనసాగిన పాదయాత్ర… పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: మినీ ఇండియాగా చెప్పుకునే పటాన్ చెరు నియోజకవర్గంలో ఎటు చూసినా…

 జహంగీర్ పీర్ దర్గాలో “వీర్లపల్లి శంకర్” ప్రతేకంగా పూజలు 

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 19: షాద్ నగర్ నియోజక వర్గంలోని హజరత్ జహంగీర్ పీర్ దర్గాను గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హజరత్ జహంగీర్ బాబా బురన్ బాబాలకు తమ మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఐదున్నర గంటల…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 : కడ్తాల గ్రామానికి చెందిన పసుపులేటి నారమ్మ మృతి చెందారు. స్థానిక యువకుల నుండి విషయం తెలుసుకున్న కడ్తాల్ మండల జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. వారి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుండి రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ…

మందకృష్ణ మాదిగ ను కలిసిన అందెల

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 19: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ను  మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అందెల శ్రీ రాములు యాదవ్ మాట్లాడుతూ.. ఎస్సీ  వర్గీకరణ కోరుతూ.. అలంపూర్ చేపట్టిన పాదయాత్ర  గురువారం మహేశ్వరం నియోజకవర్గం…