Category Uncategorized

ఇథనాల్‌ ‌కర్మాగార బాధితులపై లాఠీఛార్జ్ ‌గర్హనీయం

జూరాల ఆర్గానిక్‌ ‌ఫార్మస్ అం‌డ్‌ ఆ‌గ్రో ఇండస్ట్రీస్‌ని తాత్కాలికంగా మూసివేయాలని..: మానవ హక్కుల వేదిక నారాయణ పేట్‌ ‌జిల్లా,మర్రికల్‌ ‌మండలం, చిత్తనూరు గ్రామంలో జూరాల ఆర్గానిక్‌ ‌ఫార్మస్ అం‌డ్‌ ఆ‌గ్రో ఇండస్ట్రీస్‌ ఒక ఇథనాల్‌ ‌తయారు చేసే కర్మాగారం  నెలకొల్పింది.గత 8 నెలలుగా ఈ ఫ్యాక్టరీ మూసీ వేయాలని 10 గ్రామాల రైతులు,ప్రజలు నిరవధిక ఆందోళన…

మండుతున్న చమురు ధరలు

కేంద్రంలో బిజెపి ప్రభు త్వం డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరల విషయ ంలోను ఎన్నికల సమ యంలో తగ్గించడం, తర్వాత పెంచడం జరుగుతుంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్‌, ‌మీ ఇంటికి వస్తే ఏమిస్తావ్‌ అన్న రీతిలో వ్యవహరిస్తుంది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న దశలోనూ ఆ ఉప శమనాన్ని ప్రజలకు కలిగిం…

మౌనం..!

మౌనం ఓ నిశ్శబ్ద భావం లిపిలేని విశ్వ భాషాతోరణం అతిశక్తివంతమైన ప్రయోగం ధార్మిక దైవత్వ మహాద్వారం పాప పరిహార శాంతి యోగం ! వాక్కును నిరోధించే మార్గం అపురూప ధ్యాన తపోఫలం సహృదయ పరివర్తన మార్గం మహోన్నత సద్గురు ఉపదేశం ఇంద్రియ నిగ్రహ ధారణం ! దివ్యత్వ ఆరోగ్య ప్రసాదం మనోశక్తుల వికాస సాధనం అర్థాంగీకార…

పవన్‌తో పొత్తుకు బిజెపి ఆరాటం..?

ఎన్నికలు సమీపిస్తున్నాయి. మధ్యలో కేవలం ముప్పై నాలుగు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. రాష్ట్రంలో పోటీ పడుతున్న పార్టీల్లో ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. 119 సీట్లకు గాను 115 అభ్యర్ధులను ప్రకటించడంతోపాటుగా, వారికి బి ఫామ్‌లను కూడా ఇచ్చింది. అభ్యర్ధులంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో చాలా బిజీబిజీగా ఉన్నారు. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు…

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: సబితా ఇంద్రారెడ్డి ని కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు విజయదశమి సందర్బంగా కలిసి పండుగ శుభకాంక్షలు తేలిపారు ఈ కార్యక్రమంలో పోతార్ల అంబయ్య యాదవ్,కర్నాటి మనోహర్ , కూన యాదయ్య, సుధాకర్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి,కాకి కుమార్  పాల్గొన్నారు .

ఎన్నికల నిబంధనలు ఉల్లాంఘిస్తే

సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 25: ఎవరైనా సరే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సోషల్ మీడియా లేక వేరే మార్గంలో రెచ్చగొట్టే విధంగా మెసేజ్ చేసినా మాట్లాడినా  అటువంటి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ రూపేష్  హెచ్చరించారు. బుధవారం  స్థానిక గోకుల్ ఫంక్షన్ హాల్ లో…

అంబేద్కర్ వాదులనే అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : అంబేద్కర్ వాదులను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మెజారిటీ దళిత బహుజన ఓటర్ సమాజంపై ఉందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. డిబిపి తరుపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యుర్థులు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు హిమాయత్‌నగర్‌ పార్టీ…

శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శేరిలింగంపల్లి లో భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో కాలనీ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్యకు మంగళారతులుతో ఘన స్వాగతం పలికిన మహిళా మణులు 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 25 : మొయినాబాద్ మండల పరిధిలోని చందనగర్,కుత్బుదిన్ గుడా,ఎల్కగుడా,గ్రామాలలో  ప్రజా ఆశీర్వాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య ను మంగళహారుతులతో స్వాగతం పలికిన మహిళా మణులు.బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమ అభివృద్ధి జరిగిందన్నారు యాదన్న.చేవెళ్లలో మళ్ళీ బిఆర్ఎస్ జండా ఎగరవేస్తాం అని ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు.పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్…