పార్టీల మేనిఫెస్టో లా.. ఎన్నికల మానిప్యులేషన్ లా?
తెలంగాణలో మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించాయి. 31.7 మిలియన్ల మంది ఓటర్లు నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జోరుగా ప్రచారం చేస్తూ, వాగ్దానాలతో కూడిన జడివాన కురిపిస్తున్నాయి. మ్యానిఫెస్టోలను…



