Category Uncategorized

పార్టీల మేనిఫెస్టో లా.. ఎన్నికల మానిప్యులేషన్‌ లా?

తెలంగాణలో మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించాయి. 31.7 మిలియన్ల మంది ఓటర్లు నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జోరుగా ప్రచారం చేస్తూ, వాగ్దానాలతో కూడిన జడివాన కురిపిస్తున్నాయి. మ్యానిఫెస్టోలను…

పార్టీల మేనిఫెస్టో లా.. ఎన్నికల మానిప్యులేషన్‌ లా?

తెలంగాణలో మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించాయి. 31.7 మిలియన్ల మంది ఓటర్లు నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జోరుగా ప్రచారం చేస్తూ, వాగ్దానాలతో కూడిన జడివాన కురిపిస్తున్నాయి. మ్యానిఫెస్టోలను…

బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మహారాష్ట్ర నాందేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అజీజ్,పశ్చిమ బెంగాల్ ఎబివిపి ఫూల్ టైమర్ ఈశ్వర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు లు అన్నారు. సోమవారం నాడు ఆ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. బీజేపీ అభ్యర్థి…

బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మహారాష్ట్ర నాందేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అజీజ్,పశ్చిమ బెంగాల్ ఎబివిపి ఫూల్ టైమర్ ఈశ్వర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు లు అన్నారు. సోమవారం నాడు ఆ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. బీజేపీ అభ్యర్థి…

పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 27:  శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై…

పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 27:  శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై…

షాద్‌నగర్‌లో పీజీ కాలేజీని ఏర్పాటు చేయాలి

షాద్‌నగర్‌, ప్రజా తంత్ర నవంబర్ 27:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని నాడు తప్పుడు ప్రచారం చేశారు. కానీ, నేడు భూముల ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయని బీఆర్‌ఎస్‌ షాద్‌నగర్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం షాద్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి…

షాద్‌నగర్‌లో పీజీ కాలేజీని ఏర్పాటు చేయాలి

షాద్‌నగర్‌, ప్రజా తంత్ర నవంబర్ 27:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని నాడు తప్పుడు ప్రచారం చేశారు. కానీ, నేడు భూముల ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయని బీఆర్‌ఎస్‌ షాద్‌నగర్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం షాద్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి…

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్  అన్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక పౌర్ణమి పురష్కరించుకొని ఆలయ ప్రాంగణంలో  భక్తులకు…