Category తెలంగాణ

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై అసత్య ప్రచారాలు మానుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు ఎంపీపీ అనిత విజయ్ కల్వకుర్తి శాసనసభ్యులు  జైపాల్ యాదవ్ పై చేసిన అసత్య ఆరోపణలు మానుకోవాలని బిఆర్ఎస్ నాయకుడు జంతుక కిరణ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తల్లి లాంటి పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ.. బి ఆర్ఎస్ పార్టీపై బురద జల్లే పనులు మానుకోవాలని హితువు…

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై అసత్య ప్రచారాలు మానుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు ఎంపీపీ అనిత విజయ్ కల్వకుర్తి శాసనసభ్యులు  జైపాల్ యాదవ్ పై చేసిన అసత్య ఆరోపణలు మానుకోవాలని బిఆర్ఎస్ నాయకుడు జంతుక కిరణ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తల్లి లాంటి పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ.. బి ఆర్ఎస్ పార్టీపై బురద జల్లే పనులు మానుకోవాలని హితువు…

సర్వేలన్నీ కసిరెడ్డి కే  సానుకూలం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబరు 15 : కల్వకుర్తి అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిత్వం  విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించాలని  బీ ఆర్ఎస్ జిల్లా నాయకుడు కమటం శేఖర్ కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున అభ్యర్థి మార్చకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం విలేకరుల…

సర్వేలన్నీ కసిరెడ్డి కే  సానుకూలం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబరు 15 : కల్వకుర్తి అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిత్వం  విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించాలని  బీ ఆర్ఎస్ జిల్లా నాయకుడు కమటం శేఖర్ కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున అభ్యర్థి మార్చకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం విలేకరుల…

నీలం మధు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు

పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలి ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలి సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గ్యారాల శ్రీను ఆధ్వర్యంలో చిట్కుల్ నుంచి గణేష్ గడ్డ వరకు పాదయాత్ర టికెట్ విషయంలో కేసీఆర్ మనసు మారాలని ప్రార్థన. పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: నీలం…

నీలం మధు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు

పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలి ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలి సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గ్యారాల శ్రీను ఆధ్వర్యంలో చిట్కుల్ నుంచి గణేష్ గడ్డ వరకు పాదయాత్ర టికెట్ విషయంలో కేసీఆర్ మనసు మారాలని ప్రార్థన. పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: నీలం…

దళిత ముఖ్యమంత్రే ఏజెండాగా ముందుకు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రే తమ ఏజెండాగా ముందుకెళ్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథావలె) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎం.వెంకటస్వామి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎం.వెంకటస్వామి మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర సామాజిక…

దళిత ముఖ్యమంత్రే ఏజెండాగా ముందుకు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రే తమ ఏజెండాగా ముందుకెళ్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథావలె) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎం.వెంకటస్వామి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎం.వెంకటస్వామి మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర సామాజిక…

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి దశరథ్ నాయక్ 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 :  కడ్తాల మండలం ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కుమార్ బుధవారం  సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతినీ కుటుంబ సభ్యులను కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించి ఓదార్చారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ఐదు వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో…